సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
IMAC | హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిర్టేషన్ మీడియేషన్ సెంటర్ (HIAMC) నూతన భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు.
CM KCR | సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నారాయణఖేడ్లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాల�
Minister KTR | హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
Tribal building | మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఉన్న అయ్యప్ప గుట్టపై కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన్కు శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే నన్నపనేని | ఖిలా వరంగల్ 37 వ డివిజన్ లోని ఎస్సీ కాలనీలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శంకుస్థాపన చేశారు.
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో
ఆదిలాబాద్ రూరల్ : చనిపోయిన వారి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని సుభాష్ నగర్లో రూ.
ఎంపీ.కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి తూప్రాన్/రామాయంపేట : తూప్రాన్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని గత ఏడున్నర సంవత్సరాల కాలంగా రూ.103 కోట్ల పైచిలుకు అభి�