ఎన్నికల్లో బీసీల ఓట్లు అడుగుతారు కానీ.. రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఓబ
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం చేయడం లేదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించ�
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని కి�
హామీల అమలు కోసం కాంగ్రెస్ సర్కారుపై ఆశలు పెంచుకున్న మరో ఉద్యోగ వర్గానికీ తీరని అన్యాయమే మిగులుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న ప్ర�
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఇ చ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాం డ�
చట్టసభల్లో మహిళా, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును
కేసీఆ ర్ దీక్ష చేయడం వల్లే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ప్రకటించిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన ఉద్యోగ సహచరులతో కేసీఆర్కు అండగా నిలిచా
దేశంలోని సంచారజాతులు దుర్భరమైన స్థితిగతుల నుంచి బయటపడాలని, రాజ్యాధికారం దిశ గా అడుగులు వేయాలని శాసనమండలి పక్ష నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ సంచార జాతుల సంఘ�
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తి ప్పి.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చే పట్టిన దీక్షకు దిగివచ్చిన కేం ద్రం తె లంగాణపై ప్రకటన చేసిందని.. దా న్ని గుర్తు చేస్తూ ఈనెల 29న చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంత�
ఈ నెల 29న నిర్వహించే దీక్షదివస్ను ఘనంగా ని ర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షద�
ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. అ క్రమ కేసులో జైలుకు వెళ్లిన మహబూబ్నగర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
మున్సిపాలిటీలో ఆదివారం నియోజకవర్గ యాదవసంఘం ఆ ధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముందుగా దున్నప�
గౌడ కులస్తులకు కౌడిన్య మహర్షి మూలపురుషుడు అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద గురువా రం జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో కౌడిన్య జయంతి వేడ�
గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని.. నేను పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.. అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పోలీసుశాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారడం బాధ�
మండలంలోని బిజ్వారంలో ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక మృతికి కారకులను ఉరి తీయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస