మహబూబ్నగర్ పురపాలిక పరిధిలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523 లో ఈనెల 28న అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా పేదల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేసిన విషయంలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలకు న
కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నదని, అంధులని కూడా చూడకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహబూబ్నగర్లో వారి ఇండ్లను కూల్చివేసిందని మాజీమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశా�
మహబూబ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్లో అక్ర మ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చిన దివ్యాంగుల ఇండ్ల సమస్యల పరిష్కారంలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులకు జరిగిన నష్టంపై ప్రభు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా ప్రాజెక్టు సాధనలో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డిది చెరగని ముద్ర అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మక్తల్లో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భం �
కామారెడ్డి సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను సర్కారు తక్షణమే అమలు చేసి, బీసీ కులగణన చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ నేతృత్వంలో బీసీ నేతలు ఆమరణ
రైతులు కదంతొక్కారు.. గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు.. నియోజకవర్గ, మండల కేంద్రాలు ధర్నాలతో దద్దరిల్లాయి.. రు ణమాఫీలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్
బుర్ర కథలు చెప్పి.. ఊర్లల్లో, పట్టణా ల్లో ఎల్లమ్మగుడి, మన్యంకొండ, యాదాద్రి యాడంటే ఆడ కాంగ్రెసోళ్లు దేవుండ్లు, దేవతల మీద ఒట్లు పెట్టి మరీ నమ్మించి నట్టేట ముంచారని, అన్నదాతలకు గులాబీ పార్టీ ఎ ల్లప్పుడూ అండగా
బడుగువీరులకు గొడుగు పట్టింది కేసీఆరేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చి�
అన్ని కులాలను ఏకం చేసి ఆసియా ఖండంలోనే 33 కోటలను జయించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహరాజ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ గ్రీన్బెల్ట్లో ప
సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని బహుజనులంతా ఏకం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే అంతిమలక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ కులాల ముద్దుబిడ్డ ఎర్ర సత్యం అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సో మవారం జిల్లా కేంద్రంలో ఎర్ర సత్యం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వ�
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా గ్రామ దేవత ఆశీర్వాదం ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మండలంలోని బొక్కలోనిపల్లిలో పోచమ్మ, నాగులు, బలిపీఠం, పోతురాజు, బొడ్రాయి విగ్రహ ప్ర�
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైం రేటు దారుణంగా పెరిగిపోయిందని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.