‘ఇథనాల్ కంపెనీ కాలుష్య కారకమని.. పచ్చని పొలాలు సైతం బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నదని.. తుంగభద్ర జలాలు, తాగు, సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం నెలకొన్నది’.. అం టూ 12 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కిందట సర్వేనెంబర్ 525లోని ఆదర్శనగర్లో దివ్యాంగుల ఇండ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు బీఆర్ఎస్ న�
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్ర
బీఆర్ఎస్ కార్యకర్తపై పెట్టిన అక్రమ కేసును ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు 18మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్�
బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ ముదిరాజ్ను అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వన్టౌన్ పోలీస్స్టేషన్�
‘పది వేలు ఉన్న రైతుబంధును 15 వేలు చేసి ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెసోళ్లను ఏం చేద్దాం..? రైతుబంధు ఇవ్వకున్నా ఊకుందామా?.. ఉరికిద్దామా?’ అని రైతులను మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సోదరుడు శ్రీకాంత్గౌడ్ను పోలీసులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కం జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచ�
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తమ్ముడు శ్రీకాంత్గౌడ్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్కు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు
కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ముగుస్తున్నా రైతుభరోసా పథకంలో పంట సాయం అందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అ
దేశం ఏ ఎన్నికలు జరిగినా జనాభాకు అనుగుణంగా బీసీలకు సీట్లు దక్కాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ల�
‘మహిళలని చూడకుండా పోలీసులు మమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిన్రు’ అంటూ గ్రూప్స్ ఉద్యోగార్థుల ఆక్రందన మళ్లీ వినిపించింది. ముందురోజే అశోక్నగర్ సాక్షిగా దొరికిన వారిని దొరికినట్టే ఆడ, మగ అని తేడా
ఇంత నిర్బంధం మధ్య ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థులు కోరినట్టు 2 నెలలు పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటని ని�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహు పరాక్రమవంతుడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గండీడ్ మండలంలోని వెన్నాచేడ్లో బుధవారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా శ్రీనివాస్గ