రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్-గోవా చీఫ్ అడ్వయిజర్గా మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. గోవాలోని ఓ హోటల్లో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్గ�
ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నార
గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, పలువురు గాయపడిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మ�
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడి�
రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకుల
తిరుమలలో వెంకన్న దర్శనాల విషయంలో సెంటిమెంట్ను దెబ్బతీయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ, ఏపీ అన్న తేడా లేకుం డా.. వివక్ష చూపకుండా అందరికీ సమానం గా దర్శనభాగ్యం కల్పించాలన్నారు.
Srinivas Goud | తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీ
జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్�
కల్తీ కల్లు పేరుతో ప్రభుత్వం గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు యథేచ్ఛగా కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చ�
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కుమారుడు కోవ సాయినాథ్ వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, సత్యవతి రాథోడ్తో పాటు మంచిర్యాల మాజీ ఎ�
మాజీ మంత్రి, బీసీ నేత శ్రీనివాస్ గౌడ్పై అక్రమ కేసు నమోదుకు టీటీడీ బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తున్నదని, అలా జరిగితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరిం�