ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న టీజేఎఫ్ రజతోత్సవాల వాల్ పోస్టర్ను మంగళవారం గన్పార్క్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటలను కొనడానికి చేతగాక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు.. ప్రపంచ సుందరీమణులు పిల్లలమర్రి సందర్శనకు ఎక్కడా లేని హంగామా చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై సీఎం వైఖరికి వ్యతిరేకంగ�
తెలంగా ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని.. అటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని.. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజత�
రెండు రోజుల క్రితం మహబూబ్నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి వద్ద క్వారీ గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
భూగర్భ జలాలు అడుగంటడంతోపాటులో ఓల్టేజీ సమస్యలతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండలం గొర్లోనిబావిలో ఎండిన పంటలను �
వరంగల్ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చాటుదామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తున్నదని, ఆ కేసు
వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఆకాల వర్షాని�
రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్-గోవా చీఫ్ అడ్వయిజర్గా మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. గోవాలోని ఓ హోటల్లో రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యం లో బుధవారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్గ�
ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నార
గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, పలువురు గాయపడిన ఘటన దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. మ�
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడి�