మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో స్థానిక బీఆ�
కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీకి పోను అని ఎల్లమ్మ దేవాలయం వద్ద కు వచ్చి చెప్పమను.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నా యి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది.. లెక్కలతో సహా బయట పెడతా అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలం�
తమ పాలిట దేవుడు కేసీఆర్ అని దివ్యాంగులు కొనియాడారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్లో బీఆర్ఎస్ నేత నరేశ్-లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివా�
ఇతర దేశాలతో సమానంగా భారత దేశం మరింత అభివృద్ధ్ది చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవార�
‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీపడుతూ, రాష్ట్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. మహబూబ్నగర్లో సీఎం సభా సాక్షిగా ఆ రెండు పార్టీల మెత్రీబంధం బ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం పాలమూరు ముస్తాబవుతున్నది. జిల్లాకేంద్రంలో ఎంబీ సీ మైదానంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నేతలతో కలిసి శ�
మహబూబ్నగర్ కార్పొరేషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజల నోట్లో మట్టి కొట్టి రాక్షస ఆనందం పొందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
‘పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. పీఆర్ఎల్ఐలో ఒక్క కాల్వ కూడా తీయలేదని చెప్పడం విడ్డ
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ మోసపూరిత మాటలు చెబుతున్నదని, వాటిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు సూచించారు. శు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. మేడిపల్లిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ ఆసుపత్రి�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటో ఎక్స్పో కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా, ప్రజల ను�