Viral Video | అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో నలుగురు వ్యక్తులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర అకాడమీ కార్యాలయం సమీపంలో
ఆ పులి బోను దాకా వచ్చింది. అటవీశాఖ అధికారులు పన్నిన ఉచ్చుల్లో పడ్డట్టే పడింది. కానీ, అంతలోనే వెనుదిరిగి వెళ్లిపోయింది. చివరకు అటవీశాఖ అధికారులకు నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్ర
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోర్లాల్గూడ రిజర్వ్ ఫారెస్ట్లో చిన్నరాళ్లగుట్ట మీద ప్రాకృతిక శిలాస్తంభాల (కాలమ్నార్ బసాల్ట్స్)ను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. �
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారి శిరీష.. రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు అడవిలోకి వెళ్లింది.
ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ �
తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికుల�
ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె