పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస�
ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్లో ఏటీఆర్ 78.79 స్కోర్తో గుడ్ క్యాటగి�
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
Khammam | అడవికి వేసవి అత్యంత ప్రమాదకరం.. ఈ సీజన్లో అటవీప్రాంతంలోని వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పొదలు, గడ్డిపోచలు, కొన్ని రకాల చెట్లు ఎండిపోతాయి.. ఇదే సమయంలో ఎవరైనా ఆకతాయిలు నిప్పు రాజేసినా, ధూమపానం చేసే �
అటవీ సంపదను రక్షించి రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ కారిడార్ అడవులు పులులకు అడ్డాగా మారాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి వలస వస్తున్న పులులు కాగజ్గర్ డివిజన్లోని అడవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకు�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు �