గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
విమానం కూలిపోవడంతో అడవిలో తప్పిపోయిన చిన్నారులు పండ్లు, ఆకులు, అలములు తింటూ తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని అడవిలో ఆకలి రూపంలో మరో మృత్యువు కబళించాలని చూసింది.
డవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు.
అడవిలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ మహిళ (Viral Video) కేవలం వైన్, స్వీట్స్తో అయిదు రోజులు గడిపిన ఉదంతం వెలుగుచూసింది. విక్టోరియా స్టేట్లో ఓ పొద మీదుగా లిలియన్ ప్రయాణిస్తుండగా ఆమె కారు డెడ్ ఎండ్ను ఢీ కొ
వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యే�
పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస�
ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) ఫారెస్ట్ చేపట్టిన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దేశంలోని టైగర్రిజర్వ్ల 2018 తులనాత్మక రేటింగ్లో ఏటీఆర్ 78.79 స్కోర్తో గుడ్ క్యాటగి�
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
Khammam | అడవికి వేసవి అత్యంత ప్రమాదకరం.. ఈ సీజన్లో అటవీప్రాంతంలోని వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పొదలు, గడ్డిపోచలు, కొన్ని రకాల చెట్లు ఎండిపోతాయి.. ఇదే సమయంలో ఎవరైనా ఆకతాయిలు నిప్పు రాజేసినా, ధూమపానం చేసే �
అటవీ సంపదను రక్షించి రాష్ట్రాన్ని కరువు కాటకాల నుంచి కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసా�