‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగజ్నగర్ డివిజన్తో పాటు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో దాని కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల అ నార్పల్లి అడవుల్లో పులి �
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 70 రకాల సీతాకోక చిలుకల సందడి చేస్తుండగా, అధికారులు వాటి సంతానోత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల జన్నారం మండల కేంద్రంలోని అటవీశాఖ నర్సరీలో స�
Woman Chained In forest | ఒక మహిళను అడవిలోని చెట్టుకు గొలుసులతో కట్టేశారు. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఆమె ఆర్తనాదాలు విన్నాడు. ఆ మహిళ వద్దకు చేరుకున్నాడు. ఆమె దీనస్థితి చూసి షాకయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్�
ప్రయాణంలో ప్రకృతి పిలిస్తే పరుగెత్తకుండా ఎవరుంటారు? అర్జెంట్గా వస్తుందని ప్లాస్టిక్ బాటిల్తో పనికానిచ్చేసిన ఓ వ్యక్తికి అటవీ అధికారులు షాక్ ఇచ్చారు. అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ను తీసుకెళ్లినంద�
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొకల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడ�
రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
Elephant | ఈ భూమ్మీద తల్లీబిడ్డల ప్రేమ వెలకట్టలేనిది. తల్లీబిడ్డల ప్రేమ, అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ తన కంటికి క్షణం పాటు కనిపించకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఆచూకీ �
‘వికారాబాద్ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి, వత్తుగుండ్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం మూడు చిరుతలు కనిపించాయని, వాటిలో పెద్దదైన చిరుత అనారోగ్యం
వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఆమె బట్టలబజార్లోని శ్రీబాలానగర్ వేంకట�
ఆవాసం కోసం రాయల్ బెంగాల్ టైగర్ నాలుగు రాష్ర్టాలను చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది. లేళ్లు, దుప్పులు వంటి జంతువులు పుష్కలంగా ఉండే ప్రదేశం కోసం అన్వేషించింది. అదే సమయంలో తనత