అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప�
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది
అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ.. తాత్కాలిక పరిహార అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యక్రమాల అమలులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. దీనికింద 2014-15 నుంచ�
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాల�
కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చి
అటవీ ప్రాంతంలోని జీవాలకు గ్రాసం అందేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ పరిధిలో గల ప్రధాన రహదారి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల లోపల అట�
కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటవీ సంరక్షణ నిబంధనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు స్థానిక గ్రామ సభ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసే�
నాగర్కర్నూల్ జిల్లా వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు కన్పించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు ద�
అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ క