ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ �
తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికుల�
ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది. ఈ రిపోర్ట్ను తయారుచేసే సంస్థ ఎఫ్ఎస్ఐ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్మె
తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధిక�
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
Tiger | భద్రదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో పులి కలకలం సృష్టిస్తున్నది. ఆళ్లపల్లి మండలంలోని ఉడుముల గుట్ట అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నది
అద్భుత ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి మానస పుత్రిక రెండేండ్లలో 632 చదరపు కిలోమీటర్లు పెరిగిన అడవి అడవి పెరుగుదలలో దేశంలోనే మనది రెండోస్థానం మెగాసిటీల్లో అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ నంబర్ 1 ఫారెస్ట్ సర్వే ఆ
పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్ల
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �