తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు ప�
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధిక�
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే
వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం..
Tiger | భద్రదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో పులి కలకలం సృష్టిస్తున్నది. ఆళ్లపల్లి మండలంలోని ఉడుముల గుట్ట అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నది
అద్భుత ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి మానస పుత్రిక రెండేండ్లలో 632 చదరపు కిలోమీటర్లు పెరిగిన అడవి అడవి పెరుగుదలలో దేశంలోనే మనది రెండోస్థానం మెగాసిటీల్లో అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ నంబర్ 1 ఫారెస్ట్ సర్వే ఆ
పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్ల
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �
70 ఎకరాల్లో అటవీ సంపద విస్తరణ అందులో ఎన్నో అరుదైన పక్షులు, చెట్లు సూర్యాపేట జిల్లా వాసి హరితోద్యమం ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదార�
ఆసిఫాబాద్ : అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న కలపస్మగర్లపై అటవి శాఖ అధికారులు దాడులు చేసి 22 కలప దుంగలను పట్టుకున్నారు. ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం .. డివిజన్ పరిధిలోన�
8 నుంచి ‘పోడు’ దరఖాస్తులు నెలరోజులపాటు క్లెయిమ్ల స్వీకరణ గిరిజనులకు నష్టంలేకుండా ‘పోడు’కు పరిష్కారం రెండుమూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారి అడవులను నాశనంచేసే శక్తులపై కఠిన చర్యలు అవసరమైతే పీడీ కేసులు న
మండలానికి 5 చొప్పున 2,725 బీపీవీల ఏర్పాటు ఇప్పటికే 188 పూర్తి ప్రాధాన్యతగా భావించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బృహత్ ప్రకృతి వనాల (బీపీవీ) పనులు చురుగ్గా స
చట్టాన్ని బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం సవరణలు కార్పొరేట్లకు మేలు చేకూర్చే విధంగా ప్రతిపాదనలు అటవీ భూముల మళ్లింపును చట్టపరం చేస్తూ మార్పులు సూచనలకు 15 రోజుల గడువు.. హడావుడిగా చర్యలు మండిపడుతున్న విపక్ష�
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �