పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారుల బృందం మొత్తం 20 చిరుత పులుల్ని పట్టుకుంది. ప్రజలకు ప్రాణహాని కలగకూడదన్న తపనతో ఎదురెళ్లి మరీ బంధించారు. దీంతో ప్రజలు వారిని ఘనంగా ఊరేగించారు. సన్మానాలు చేశారు. బృందంగానే కాదు, ఒంటరిగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ‘ఒక చిరుతపులి అయితే, నాలుగైదు అడుగుల దూరంలోనే తారసపడింది. తుపాకితో కాల్చేయడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ వన్యమృగాన్ని చంపడానికి మా మనస్సాక్షి ఒప్పుకోలేదు. మేం మౌనంగా ఉండిపోయేసరికి, అదే అక్కడి నుంచి వెళ్లిపోయింది’ అని చెప్పారు బీట్ ఫారెస్ట్ గార్డ్ పూజాసింగ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?