Deer | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జింక మాంసం కలకలం సృష్టించింది. జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది.
పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన
Leopard | చిరుత పులి దొమ్మాట అడవిలోనే ఉన్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకుఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ప్రజలు ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని ఉదయం బోరు బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రజలు గుంపులుగా చే�
Tiger | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు పెద్దపులి కాసిపేట మండలంలో మకాం వేసి హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. కాసిపేట �
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వ�
టేకులపల్లి, మార్చి 28: ఇసుకను అక్రమంగా రవాణా చేసే అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైతున్నాయి. ఫారెస్టు అధికారులపై దాడికి యత్నం చేసిన సంఘటన చంద్రు తండా సమీపన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా (Kothagudem) టేకుల
Tiger | మంథని మండలం బిట్టుపల్లి గ్రామం వైపు శనివారం రాత్రి వెళ్ళిన పెద్దపులి తిరిగి ఆదివారం తెల్లవారుజామున గోపాల్పూర్ వైపు మళ్ళినట్లు ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను గుర్తించారు.
Python | ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్లో కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇటీవల అధికారులు కెనాల్లోకి సాగునీరు విడుదల చేశారు. ఆ సమయంలో కాలువలోకి వచ్చిన కొండచిలువ.. నల్లబెల్లి గ్రామ సమీపంలోని కెనాల్ వద్�
Deer | జూపార్కులు, అడవుల్లో ఉండే జింక.. జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. అదేదో ఏదో గ్రామీణ ప్రాంతంలో కాదు.. నిత్యం ప్రజలు, ట్రాఫిక్తో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో.
కొన్ని నెలలుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) - మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులిని ఎట్టకేలకు మంగళవారం రాత్రి చంద్రాపూర్ అటవీ అధికారులు బోనులో బంధించ�