Pawan Kalyan | అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిన
జిల్లాలోని మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నది. మహారాష్ట్ర వ్యాపారుల ప్రలోభాలకుగురై.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఇక్కడి రైతులు పత్తి చేలల్లో అంతరపంటగా వేస్తూ, గుట్టుచప్పుడు కాకుండ
tribal girls gang raped | గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసుల
Baby Mother Detained | శిశువు ఏడవ కుండా నోటిలో రాయి ఉంచి గమ్తో పెదాలు అంటించి అటవీ ప్రాంతంలో వదిలేసిన కన్న తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల ఆ బాబు ఆమెకు పుట్టినట్లు దర్యాప్తులో తెలు�
తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా
Dalit Woman Gang-Raped | ఒక మహిళ తన స్నేహితుడితో కలిసి విహారయాత్ర కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా కొందరు వ్యక్తులు వచ్చారు. స్నేహితుడ్ని కొట్టి అడ్డుకున్నారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానిక�
ఒకప్పుడు అరుదైన పండ్ల తోటలతోపాటు మొక్కలకు గొప్ప గుర్తింపు పొందిన మండలంలోని మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అధ్వానంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయగా.. రాష్ట్రంలో కాంగ్ర�
గ్రామాల్లో పచ్చదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచగా నేటి కాంగ్రెస్ సర్కారు వాటిని గాలికి వదిలేసింది. కొన్నిచోట్ల నీరు లేక మొక్కలు ఎ
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ గార్ పూర్ శివారు లో శనివారం ఒక జింక పిల్ల లభ్యమైందని స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, బోధన్ ఆనంద్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. యాద్ గార్ పూర్ శివారు లో ఒక చెట్టు కింద జ
ఏజెన్సీలో ప్రతీయేటా ఆదివాసీ గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో జూన్ మాసంలోని(ఆశాడ మాసం)లో నిర్వహించే వన దేవత ప్రత్యేక పూజలతోపాటు అకాడీ పండుగ ప్రత్యేకమైనవి పూజలు ప్రారంభమయ్యాయి.