అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
Man kills lover's daughter | ఒక వ్యక్తి తన ప్రియురాలి టీనేజ్ కుమార్తెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి బైక్పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామాని చెందిన సద్దుల పూర్ణ ఇంటి వద్ద కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిది అని అటవీ శాఖ డివిజనల్ నల్లగొండ అధికారి వై.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా�
Deccan Cements | డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 18
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జం�
Influencer Killed: బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ స్టిఫానీ పైపర్ దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ఓ సూట్కేసులో పెట్టి.. దాన్ని ఓ అడవిలో వదిలేశాడు. ఈ మర్డర్ ఘటన ఆస్ట్రియాలో
Forest | అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఆక్రమణదారులు చదును చేసిన సుమారు 15 ఎకరాల అటవీ ప్రాంత�
Pawan Kalyan | అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నించడం, మంత్రి ఇంట్లోనే అతన్ని అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు సాహసించటం, తమ ఇంటిన
జిల్లాలోని మారుమూల పల్లెల్లో జోరుగా గంజాయి సాగవుతున్నది. మహారాష్ట్ర వ్యాపారుల ప్రలోభాలకుగురై.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఇక్కడి రైతులు పత్తి చేలల్లో అంతరపంటగా వేస్తూ, గుట్టుచప్పుడు కాకుండ
tribal girls gang raped | గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసుల