ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Men Drag Couple Into Forest | బైక్పై వెళ్తున్న జంటను కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని అడవిలోకి లాక్కెళ్లారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఒక వ్యక్తి స
Leopard | గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయం సమీపంలో చిరుతపులి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు.
Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.
తెలంగాణ మాజీ పీసీసీఎఫ్ పీకే శర్మ తన మూడు దశాబ్దాల అటవీశాఖ అనుభవాల ఆధారంగా ర చించిన ఆత్మకథ ‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్" బుధవారం హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ఆవిషరించార
అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
Man kills lover's daughter | ఒక వ్యక్తి తన ప్రియురాలి టీనేజ్ కుమార్తెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి బైక్పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామాని చెందిన సద్దుల పూర్ణ ఇంటి వద్ద కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
ధరిత్రి రక్షణ బాధ్యత మనందరిది అని అటవీ శాఖ డివిజనల్ నల్లగొండ అధికారి వై.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ధరిత్రి దినోత్సవ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా�
Deccan Cements | డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 18
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జం�