పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థయిర్యమూ తక్కువ.. అన్నది అపోహేనని ధీర వనితలు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా, గుజరాత్లోని సూరత్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన ఏడుగురు మహిళా అధికారు
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్ల
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �
70 ఎకరాల్లో అటవీ సంపద విస్తరణ అందులో ఎన్నో అరుదైన పక్షులు, చెట్లు సూర్యాపేట జిల్లా వాసి హరితోద్యమం ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదార�
ఆసిఫాబాద్ : అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న కలపస్మగర్లపై అటవి శాఖ అధికారులు దాడులు చేసి 22 కలప దుంగలను పట్టుకున్నారు. ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం .. డివిజన్ పరిధిలోన�
8 నుంచి ‘పోడు’ దరఖాస్తులు నెలరోజులపాటు క్లెయిమ్ల స్వీకరణ గిరిజనులకు నష్టంలేకుండా ‘పోడు’కు పరిష్కారం రెండుమూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారి అడవులను నాశనంచేసే శక్తులపై కఠిన చర్యలు అవసరమైతే పీడీ కేసులు న
మండలానికి 5 చొప్పున 2,725 బీపీవీల ఏర్పాటు ఇప్పటికే 188 పూర్తి ప్రాధాన్యతగా భావించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బృహత్ ప్రకృతి వనాల (బీపీవీ) పనులు చురుగ్గా స
చట్టాన్ని బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం సవరణలు కార్పొరేట్లకు మేలు చేకూర్చే విధంగా ప్రతిపాదనలు అటవీ భూముల మళ్లింపును చట్టపరం చేస్తూ మార్పులు సూచనలకు 15 రోజుల గడువు.. హడావుడిగా చర్యలు మండిపడుతున్న విపక్ష�
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �
మహాముత్తారం : అడవిలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మహదేవ్పూర్ కలప డిపోకు మంగళవారం తరలించారు. వివరాల్లోకి వెలితే.. పెగడపల్లి ఫారేస్ట్ రేంజర్ సుష్మరావ్ తెలిపి�
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 11 : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజనతండా శివారులోని వల్లూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. నాలుగుసార్లు చిరుత కనిపించడంతో చుట్టుపక్కల �
మంత్రి ఐకే రెడ్డి | పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అటవీ శాఖ అధికా
అధికారులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకులు నూరుశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద�