ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్ స్టేషన్ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు.
నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి తొట్ల ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ ప్రాంతంలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలను ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో శాకాహార జంతు గణనను బుధవారం ఎఫ్డీఓ సర్వేశ్వర్ ప్రారంభించారు.
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని వ్యవసాయ భూముల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామశివారులోని అటవీ ప్రాంతంతోపాటు వ్యవసాయ తోటలలో రెండ్రోజులుగా సంచరిస్తున్నదని గ్రామస్తులు భయపడుతున్�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులి మృత్యువాత మిస్టరీని అధికారులు ఛేదించారు. ఎద్దును చంపిందన్న కోపంతోనే నిందితులు పులిని చంపేసినట్టు గుర్తించారు.
విషప్రయోగంతో పులులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా అటవీ శాఖ, మిగిలిన పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నది. బుధవారం మొదటి రోజు 70 ట్రాకర్లతో 15 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన అధికారుల�
కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్రేంజ్ అరుదైన వృక్ష శిలాజాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. కొండపల్లి, బొంబాయిగూడ అటవీ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు యంత్రాంగం గుర్తించడం ప్రాధాన్యం �
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జలకళ
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి జాలువారుతున్నది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుం�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట శివారులో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి స్థానిక కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కపై దాడిచేసినట్లు �
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నాయకుడు ఒకరు హతమయ్యాడు. బోడ్గుబ్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని..ఈ ఘటనలో మావోయిస్టు కీలక నే
రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.