వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేశ్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని దామగుండం అడవిని పరిరక్షించుకుందామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆ అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పేరుతో 12 లక్షల చెట్ల నరికివేత నిర్ణయాన్�
పది రోజుల క్రితం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలోని కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో గ్రామాలకు సమీపాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ హల్చల్ చేసిన పులి ఆచూకీ పది రోజులుగా తె
భారీ వర్షంతో జూలూరుపాడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాంపురం - ఏలకలొడ్డు గ్రామాల పరిధిలోని పశువులు, మేకలు, గొర్రెలను మేత కోసం వాటి కాపరులు శనివారం ఉదయాన్నే అడవికి తోలుకొని వెళ్లారు.
రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ప్రకృతి ప్రకోపానికి మేడారం అటవీ ప్రాంతం ఊహకందని విధ్వంసానికి గురైంది. విదేశాల్లో మాత్రమే వెలుగుచూసే టోర్నడో తరహా సుడిగాలులతో ఎన్నడూలేని విధంగా అరుదైన, అసాధా�
అరుంధతినగర్లోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. జవహర్నగర్ పీఎస్ ఎస్హెచ్వో నాగరాజు కథనం ప్రకారం.. అరుంధతినగర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస
కెరమెరి అడవుల్లో సంచరిస్తున్నది ‘పులి’యేనని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఉమ్రి గ్రామంలో ఓ రైతు చేనులో కనిపించిన పాదముద్రలను ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ పరిశీలించి పులి అడుగులుగా గుర
అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూములను రక్షించడానికి ఓ పల్లె నడుం బిగించింది. ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ముందడుగు వేసింది. అడవుల సంరక్షణ కోసం ఊరు ఊరంతా ఏకమైంది. కబ్జాలను తొలగించి ఫారెస�
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం హొయలు పోతున్నది. ఇదే మండలం బొల్లారం, మహితాపురం గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉన్న చిట్టిముత్యాల జలపాతం చిందులు తొక్కుతోంది. వీటి అందాల
దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట
మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
అడవుల్లో సంచరించే నక్క, శనివారం మల్లాపూర్ మండలం పాతదాంరాజ్పల్లి శివారులో కనిపించింది. జనవాసాల మధ్యలోకి రావడంతో గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా, శివారులోని ఓ బావిలో పడిపోయింది.
అటవీ భూమి కనబడితే చాలు.. అందులో పాగా వేస్తున్నారు గాంధారి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీప్రాంతం మాయమైపోతున్నది. కనుమరుగవుతున్న అడవుల్లో తిరిగి చెట్లను పెంచడం కోసం కేస�