మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ సమీపంలోని గాంధారి ఖిల్లా వద్ద అటవీ ప్రాంతం మిడిచెరువు కట్టపై పులి దాడిలో చుక్కల దుప్పి మృతి చెందినట్లు తెలిసింది.
అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) మేనేజర్ గోగు సురేశ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవ
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.
జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం. చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అనేకచోట్ల మానవ తప్పిదాలే అడవులకు శాపాలుగా మారుతున్నాయి.
పెంబి గ్రామ శివారులోని అడవుల్లో రాత్రి మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో అడవిలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. చిన్నచిన్న మొక్కలు, నేలకొరిగిన చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వన్య ప్
అమ్రాబాద్ టైగర్ రిజర్వు అనేక జీవ జాతులు, వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాంతం పులులకు నిలయం. లోతైన లోయలు, కనుమలు కలిగిన నల్లమల టైగర్ రిజర్వులో కొండ భూభాగం కృష్ణానది పరీవా�
Telangana | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో నిజాం కాలంనాటి శాసనం బయటపడింది. అమ్రాబాద్ మండలం కోల్లంపెంట గ్రామ సమీపంలోని శివలింగంపై ఫార్సీ భాషలో చెక్కిన నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ
అటవీ ప్రాంతం నుంచి నీళ్ల కోసం వచ్చి ప్రమాదావశాత్తు బావిలో పడిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సోమవారం చోటుచేసు�
వేసవి దృష్ట్యా అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చందంపేట మండలంలోని పెద్దమూల, చిత్రియాల, రేకులవలయం, కంబాలపల్లి, పాత
మండలంలోని దామగుండం రామలింగేశ్వరాలయ ప్రాంతంలోని అడవిలో గత ఐదురోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అటవీలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో భారీగా మంటలు చెలరేగుతూ.. పొగ వ్యాపిస్తున్నది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మర్పల్లి శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 29 వేల హెక్టార్లలో గోయగాం అటవీ ప్రాంతం విస్తరించి ఉందని, ఈ రేంజ్లో ఉండాల్సిన సి బ్బంది పూర్తిస్థాయిలో లేరని, దీని కారణంగానే అడవుల నరికివేతను అడ్డుకోలేక పోత�
మండలంలోని మహరాజ్గూడ అటవీ ప్రాంతంలోని అమ్మవారి సన్నిధిలో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. జంగుబాయి దేవత దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 8న ఈ వేడుకలు ముగియనున్నాయి.