ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగలంచ సమీప అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలకు రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి సోలార్ లైట్లను పంపిణీ చేశారు. ఆదివారం ఆయన గూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వా�
సారంగాపూర్ మండలం మహబూట్ ఘాట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం అరుదైన వృక్షశిలాజాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు.
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంత
మానేరు పరివాహకంలో సంచారం నిర్ధారించిన అటవీ అధికారులు ముత్తారం, జూన్ 27: పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం, రామగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.
గంగాపూర్ అటవీ ప్రాంతం | హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.