కాలుష్య కోరల్లోకి నర్సాపూర్ పట్టణం వెళ్తుందంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గుమ్మడిదల, నర్స
మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతం లో 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండున్నర ఏండ్ల చిరుత మృత్యువాతపడింది. వల్లూర్ అటవీ ప్రాంతం నుంచి మగ చిరుత నడుచుకుంట�
‘అమాయకులు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చేతిలో హతమైతే పట్టించుకోరు.. మమ్ములను కనీసం పరామర్శించేందుకు రారు.. అదే ఎన్కౌంటర్లో నక్సల్ మృతి చెందితే మాత్రం వారి కుటుంబాలను కలిసేందుకు వస్తారు.. మావోయిస్�
అటు పీఎల్జీఏ వారోత్సవాలు, ఇటు ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ములుగు ఏజెన్సీలో అలజడి సృష్టించింది. సుమారు 15 ఏండ్లకుపైగా నిశబ్ధంగా ఉన్న ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో జరిగిన హోరాహో
ఆసిఫాబాద్ డివిజన్లోని వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఒక్కటేనా.. లేక రెండా.. అన్న అంశంపై అధికారులు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇటీవల జైనూర్ మండలం పానపటార్లోని అట�
అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులల సంచా రం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా మంచిర్యా ల, నిర్మల్ జిల్లాల్లోని అటవీప్రాంత పల్లెల్లో నిత్యం ఎక్క డో చోట పశువులపై దాడులు చేస్తుండగా, ప్రజానీకం భయాంద�
గ్రేటర్లో వీధి కుక్కల బెడదతో పాటు కోతుల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారింది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లే.. కోతుల బెడద నుంచి రక్షించాలని బాధితులు ఇటీవల బల్దియా టోల్ ఫ్రీ నంబర్కు,
ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెల్లో అలజడి మొదలైంది.
ప్రకృతిని మానవుడు ఎదిరించలేడనడానికి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో గత నెల 31న జరిగిన ప్రకృతి విపత్తుతో రుజువైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అడవి పునరుద్ధరణకు చర్
వికారాబాద్ జిల్లా దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగనున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ను నెలకొల్పేందుకు 12 లక్షల చెట్లను తొలిగించనున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి రాకేశ్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని దామగుండం అడవిని పరిరక్షించుకుందామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆ అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు పేరుతో 12 లక్షల చెట్ల నరికివేత నిర్ణయాన్�