వరద నీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్లో చేపట్ట
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్�
తుంగభద్రా నదికి వరద ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ జలకళను స�
మియాపూర్ : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నందమూరినగర్ నుంచి నిజాంపేట రోడ్డు వరకు చేపడుతున్న వరద నీటి కాలువ పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ పరిశీల�
మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార
వనస్థలిపురం : అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురంలో నిర్మిస్తున్న వరదనీటి బాక్స్ డ్రైన్ పైప్లైన్ పనులను �
బేగంపేట్ : వర్షాకాలంలో బేగంపేట్ నాలా పరిసరాల్లో తలెత్తే వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ. 45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ �
తిరుపతి : అల్పపీడనం కారణంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం జల సముద్రమైంది. కనుచూపు మేర వరద నీటితో తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మ�
Himayat Sagar | ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో హిమాయత్ సాగర్ గేట్లు మూసివేసినట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది. మూడు గేట్లను మూసివేశామని, ఒక గేటు మాత్రమ
Nagarjuna Sagar | జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,83,403 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,88,974 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ దిశగా నీటిని
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 1,72,113 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస�
ఆపిల్ ఎవెన్యూ కాలనీని ముంచెత్తిన వరద నీరు పలు గ్రామాలకు స్థంభించిన రాకపోకలు సహాయక చర్యల్లో అధికారులు తుర్కయాంజల్ : శుక్రవారం రాత్రి 7గంటల నుంచి 10గంటల వరకు కురిసిన భారీ వర్షానికి తుర్కయాంజల్ మున్సిపా�
Hyderabad | నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం దిల్సుఖ్నగర్ను ముంచెత్తింది. స్థానికంగా ఉన్న శివగంగా థియేటర్ కంపౌండ్ వాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్�