కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవు�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గే�
ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల �
హైదరాబాద్ : ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలి�
జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి
ముంబై: ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంల�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బహదూర్పురాకు సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు కూడా వరద పోటెత్తింది. చెరువు పక్కనే ఉన్న జూపార్కుకు కూడ�