జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి
ముంబై: ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంల�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. బహదూర్పురాకు సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు కూడా వరద పోటెత్తింది. చెరువు పక్కనే ఉన్న జూపార్కుకు కూడ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్
ఎస్సారెస్పీ రెండేండ్లుగా జూలైలోనే నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్టు నిర్మాణమైన తొలినాళ్లల్లో 1983లో మినహా ఎప్పుడైనా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి నిండిన చరిత్ర ఉంది. కా
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
ఇన్ ఫ్లో 98,644 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 216 క్యూసెక్కులు అయిజ (జోగులాంబ గద్వాల) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముం
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా
డతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్పాస్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీటిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ మండలంలో మాచన్పల్లి, కోడూర్ మధ్య �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కురిసిన వానకు రహదారులు కాల్వలను తలపించాయి. మహబూబ్నగర్ జిల్లాకేంద్ర