హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్
ఎస్సారెస్పీ రెండేండ్లుగా జూలైలోనే నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్టు నిర్మాణమైన తొలినాళ్లల్లో 1983లో మినహా ఎప్పుడైనా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి నిండిన చరిత్ర ఉంది. కా
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
హైదరాబాద్ : వందేండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గోదావరికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 లక్ష�
ఇన్ ఫ్లో 98,644 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 216 క్యూసెక్కులు అయిజ (జోగులాంబ గద్వాల) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముం
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా
డతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్పాస్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీటిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకున్నది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ మండలంలో మాచన్పల్లి, కోడూర్ మధ్య �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కురిసిన వానకు రహదారులు కాల్వలను తలపించాయి. మహబూబ్నగర్ జిల్లాకేంద్ర
గువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చే
Mahabubnagar | మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది
ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో గేట్ల ఎత్తివేత ప్రక్రియ �
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకొన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు
నేడు బాబ్లీ గేట్లు తెరుచుకోనున్నాయి. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం ఎత్తనున్నారు. సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అ