గువ ప్రాంతాలతోపాటు తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల వరద వచ్చి చే
Mahabubnagar | మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది
ఎస్సారెస్పీకి ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో గేట్ల ఎత్తివేత ప్రక్రియ �
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకొన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు
నేడు బాబ్లీ గేట్లు తెరుచుకోనున్నాయి. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం ఎత్తనున్నారు. సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అ
వరద నీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్లో చేపట్ట
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్�
తుంగభద్రా నదికి వరద ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ జలకళను స�
మియాపూర్ : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నందమూరినగర్ నుంచి నిజాంపేట రోడ్డు వరకు చేపడుతున్న వరద నీటి కాలువ పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ పరిశీల�
మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార
వనస్థలిపురం : అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురంలో నిర్మిస్తున్న వరదనీటి బాక్స్ డ్రైన్ పైప్లైన్ పనులను �
బేగంపేట్ : వర్షాకాలంలో బేగంపేట్ నాలా పరిసరాల్లో తలెత్తే వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ. 45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ �
తిరుపతి : అల్పపీడనం కారణంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం జల సముద్రమైంది. కనుచూపు మేర వరద నీటితో తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మ�
Himayat Sagar | ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో హిమాయత్ సాగర్ గేట్లు మూసివేసినట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది. మూడు గేట్లను మూసివేశామని, ఒక గేటు మాత్రమ
Nagarjuna Sagar | జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81 వేల