Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 67,546 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 59,264 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో సాగర్ 2 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు 16,180 క్యూసెక్కుల నీ
Manjira River | ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో వరద నీరు పోటెత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది
Manjeera River | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్,
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
ఐదు గేట్ల ద్వారా 64, 815 క్యూసెక్కుల నీటి విడుదల పుల్కల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా ఐదు గేట్లు రెండు మీటర్లు ఎత్తిన నీటిపారు
3,55,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 4,49,820 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28: ఎగువతోపాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పెరిగింది. మహారాష్ట్రలోని విష్ణుప�
మహారాష్ట్రలో దుర్ఘటన హైదరాబాద్వాసి మృతి యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షే
32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�
వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు �
Himayat Sagar | నగర శివార్లలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లో 1762.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గరిష్ఠ నీటిమ
Mid Maneru | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 8 గేట్లను ఎత్తారు. 24 వేల క్యూసెక్కుల న
Rains | నగరంలోని మలక్పేట, అంబర్పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్�