32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�
వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు �
Himayat Sagar | నగర శివార్లలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లో 1762.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గరిష్ఠ నీటిమ
Mid Maneru | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 8 గేట్లను ఎత్తారు. 24 వేల క్యూసెక్కుల న
Rains | నగరంలోని మలక్పేట, అంబర్పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్�
వికారాబాద్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో మూసి నది ఉప్పొంగింది. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ ధన్నారంకు చెందిన ప్రకాష్ తన కారులో నవాబుపేటకు బయలు దేరాడు. నవాబుపేట మండలం చించల్పేట వద్ద మూసి నద
Sriram Sagar | మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం
గుమ్మరించిన మబ్బులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దు.. సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం హెడ్ �
సిద్దిపేట | సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కార�