Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.
ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం ఫీడర్లోని విద్యుత్తు స్తంభాలు ముంపునకు గురయ్యాయి. శనివారం విద్యుత్తుశాఖ ఏడీ విజయరాజు, ఏఈ ప్రశాంత్ సిబ్బందితో కలిసి నాటు పడవల్లో ముంపు ప్రాంతాలకు వెళ్లి, మర�
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. రెండు రోజులుగా రిజర్వాయర్ ఇన్ ఫ్లో పుంజుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుండి గేట్ల ద్వా�
హిమాయత్సాగర్ | నగర శివార్లలోని హిమాయత్సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ
61,700 క్యూసెక్కుల వరద రాక శ్రీశైలంలో ఒక్కరోజే 5 అడుగుల నీటినిల్వ గోదావరికి స్వల్పంగా ఇన్ఫ్లో హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తున్నది. ఎగువన ఎడతెరిపి లేకుండా కుర�