వికారాబాద్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో మూసి నది ఉప్పొంగింది. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ ధన్నారంకు చెందిన ప్రకాష్ తన కారులో నవాబుపేటకు బయలు దేరాడు. నవాబుపేట మండలం చించల్పేట వద్ద మూసి నద
Sriram Sagar | మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం
గుమ్మరించిన మబ్బులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దు.. సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం హెడ్ �
సిద్దిపేట | సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జిపై వరద నీటిలో ఓ కార�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,180 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 150 క్య�
ఆత్మకూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా తగ్గింది. 8,251 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా బుధవారం గేట్లు మూసేసిన పరిస్థితుల్లో గురువారం విద్యుదుత్పత్తికి సైతం నీటి విడుదల�
Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.
ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం ఫీడర్లోని విద్యుత్తు స్తంభాలు ముంపునకు గురయ్యాయి. శనివారం విద్యుత్తుశాఖ ఏడీ విజయరాజు, ఏఈ ప్రశాంత్ సిబ్బందితో కలిసి నాటు పడవల్లో ముంపు ప్రాంతాలకు వెళ్లి, మర�