రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. 12 గంటలుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ఉ
గువన మహారాష్ట్ర, కర్నాటకతోపాటు రాష్ట్రంలోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం 86 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో �
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి సాగర్కు 76,495 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,992 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది.
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు నిలకడగా వస్తుంది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 882 అడుగలకు చేరింది. శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,446 క్యూసె
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు పదిహేను రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవు�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గే�
ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల �
హైదరాబాద్ : ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలి�