రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.
వ్యవసాయ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల పనితీరు పూర్తిగా మారాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆ�
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది నివేదిక తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల
ఎకరాల్లో వివిధ పంటలు సాగు చ�
యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారగా, సాగు పండుగ కాబోతున్నది. ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ యంత్రాంగం అంచనా వ�
శంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 8 మౌలిక రంగాలు నీరసించిపోయాయి. 2023 సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు 4 నెలల కనిష్ఠానికి పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ముడి �
జిల్లాలో యాసంగి పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వానకాలంలో సాగు చేసిన పంటలు చేతికి వచ్చిన తరువాత రైతులు తమ భూములను దున్నుకుని యాసంగి సీజన్కు సిద్ధమవనున్నారు.
ఎరువుల కొరత సమస్యను కేసీఆర్ సర్కార్ ముందుగానే పసిగట్టి అరికట్టింది. పకడ్బందీ ప్రణాళికతో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నది. 2014 తర్వాత కేంద్రాల వద్ద పరిస్థితి మారింది.
వానకాలం సీజన్లో ఎరువులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది.
Collector Kranthi | రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎరువులు, విత్తన దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క�
Collector R.V.Karnan | శాలిగౌరారం మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగిల్ విండో ద్వారా ఎరువులు తీసుకువెళ్తున్న రైతులతో జిల్లా కలెక్టర్ యూరి�