రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజుల్లో మొత్తం 3,62,410 మంది రైతుల ఖాతాల్లో రూ.274.71కోట్లు జమ అయ్యాయి.
గతంల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట కాలానికి ముందు ఎరువుల కోసం రైతన్నలు అరిగోస పడేవారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద జాగారం చేసేవారు. ఎం�
మరో రెండు వారాల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనా�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. వానకాలం ప్రారంభమై వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానలు కురుస్తుండటంతో అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నం
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జ�
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
సమైక్య పాలనలో వ్యవసాయ సీజన్ మొదలైందంటే ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా ఉండేది. సరైన ప్రణాళిక కొరవడి సకాలంలో ఎరువులు తెప్పించకపోవడంతో రైతులు అవస్థ పడేవారు.
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
వానకాలం సాగుకు రైతులు తమ పొలాలు సిద్ధం చేస్తున్నారు. కాగా రుతుపవనాల ఆలస్యంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక
మానవ వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు వ్యక్తులు సేకరించి దూర ప్రాంతాల్లో వెదజల్లేవారు. దీంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు ముం�
విద్వేషం సృష్టించడం.. సమాజంలో చీలికలు తేవడం.. బీజేపీ ఏన్నో ఏండ్లుగా అనుసరిస్తున్న విధానమిది. ఇప్పటివరకు దేశంలో మతాల మధ్య విద్వేషం సృష్టించి సమాజంలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు రైతుల మ
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తె�