హైదరాబాద్ కేంద్రంగా ఎరువుల విక్రయ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.8,350 కోట్ల ఆదాయంపై రూ.539 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు అంచనాల్ని మించిపోయింది. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే ద్రవ్యలోటు 2022 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల్లోనే రూ.9.93 లక్షల కోట్లకు చేరింద
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు.
యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో పంటలు వేయడంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన �
ఒక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పీఆర్-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు. నాలుగేండ్ల క్రితమే దానిని అక్కడి ర
బెంగాల్లో ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సీఎం మమత బెనర్జీ బుధవారం అసెంబ్లీలో పేర్కొన్నారు.
నిర్వీర్యం చేసే దిశగా చర్యలు రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉపాధి పనులకు అడ్డంకు లు సృష్టిస�
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న శ్రీలంకకు సుమారు 21 వేల టన్నుల ఎరువుల్ని ఇవాళ భారత్ అందజేసింది. కొలంబోలో ఉన్న భారత ఎంబసీ దీనికి సంబంధించిన ఓ ట్వీట్ చేసింది. రెండు దేశాల మధ్య స్నేహం, సహ�
పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూమిని ఈ వ్యర్థాలతో తిరిగి సారవంతంగా మార్చుకోవచ్చు. పామాయిల్ పండ్ల గెలలను గానుగ ఆడే క్రమంలో వచ్చే వ్యర్థ
తెలంగాణకు 10,50 లక్షల మెట్రిక్ టన్నులు నామా ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్