18 శాతం నుంచి 5 శాతానికి దించాలి: ధనుకా అగ్రిటెక్ న్యూఢిల్లీ, జూన్ 22: పురుగు మందులపై జీఎస్టీ భారాన్ని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ధనుకా అగ్రిటెక్ గ్రూపు చైర్మన్ ఆర్జీ అగర్వాల్ డిమాండ్ చేశారు. న�
పంటల రక్షణ కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్తేన్ సూపర్, ఫెండాల్ ప్లస్, కెనిస్టర్, ప్రోప్-ప్లస్ ఉత్పత్తులను మంగళవారం ఆవిష్కరిస్తున్న కంపెనీ పురుగు మందుల విభాగం సీనియర్
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�
పంటలకు పర్యావరణహిత ఎరువులే మేలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం యూఏఎల్, మునారా ఆగ్రో టెక్నాలజీస్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన సేంద్రియ వ్యవసాయ సంబంధిత బయో సొల్యూషన్స్ను ప్రా�
ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు �
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
రైతులు, సాగు వివరాలు యాప్ ద్వారానే అప్లోడ్ వానకాలం సాగుపై ఏఈవోలతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రైతులు, సాగుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏ
మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు
రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా తగ్గింది. రైతులు ఒక హెక్టారుకు వినియోగించే ఎరువుల మొత్తాన్ని తగ్గించారు. 2015-16తో పోల్చితే 2020-21 నాటికి సాగు విస్తీర్ణం 50% పెరిగితే ఎరువుల వినియోగం 50% తగ్గింది.
రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, పంట, దీర్ఘకాలిక, బంగారు రుణాలిచ్చి ఆసరాగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నారు. కీసరలోని ప్ర�
గతేడాది కంటే రూ.96,917 కోట్లు తక్కువ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎసరు హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులను అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం ఎసరు పెడుతుందా?.. అనే అనుమానా�