చెరుకును నరికిన తర్వాత చేనులో పోగైన చెత్తను రైతులు కాల్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ చెత్తలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్లాంటి పోషకాలతోపాటు భూసారాన్ని కూడా నష్టపోతున్నారు. పర్యావరణ కాలుష్యానికీ కారణమ�
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
Mansukh Mandaviya: దేశంలో DAP, యూరియా లభ్యతతోపాటు తాజా పరిస్థితిపై రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంల�
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ నిబంధనల మేరకే ఎరువులను విక్రయించాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుఖాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను, గోడౌన్లన�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయంన్యూఢిల్లీ: ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై కేంద్రం రూ.28,655 కోట్ల నికర రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ)
సేంద్రియ ఎరువుల తయారీ బాగున్నది కేంద్ర ప్రభుత్వ అధికారి రాజీవ్ జవహరి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15: తెలంగాణలోని గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నాయని.. తడి, పొడి చెత్త సేకరణ విధానం బాగుందని కేంద్ర ప్ర�
భూపాలపల్లి : ఫెర్టిలైజర్స్ డీలర్లు ఎరువుల అమ్మకాలను ఆన్లైన్లోనే జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యం�
కొరత నివారణపై వ్యవసాయశాఖ చర్యలు సరఫరా విధానంలో మార్పులకు నిర్ణయం స్టాక్ నుంచి రైతుల కొనుగోలుదాకా లెక్కలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎరువుల్లేకుండా కొరత ఏర్పడితే అది సమస్యే. కానీ, అవసరం మేరకు ఎ
నేల నిస్సారం కాకుండా దిగుబడి పెంపు కొత్త ఎరువు అభివృద్ధి చేసిన హెచ్సీయూ కొండాపూర్, జూలై 3: భూముల సారాన్ని తగ్గించకుండా దిగుబడి పెంచేందుకు దోహదపడే నానో డీఏపీ ఎరువును గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్
అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్టు. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది.రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల మట్టికి ఆ ప్రయోజన
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి మేలు పురుగు మందుల పిచికారీకి ఎంతో అనుకూలం వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 08: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతు�