యాసంగి పంటలు పూర్తి కావడం.. రోహిణి కార్తె రావడంతో రైతులు వానకాలం పంటకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, నార్లు పోయడం, తదితర పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అధిక
పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల
అధిక దిగుబడులను సాధించే క్రమంలో రైతులు ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా భూములు నిస్సారం అవుతున్నాయి. దీంతోపాటు ఏటేటా దిగుబడులు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. నేడు కూడా ముప్పై ఏండ్ల కిం
పంటల సాగుకు రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది కూడా అవసరమైన జనుము, జీలుగ, పిల్లిపెసర ప�
పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఎంచుకోవడం ఎంతో కీలకం. ఆయా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీప వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా
వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు స�
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యాన్ని కొనేవారు లే�
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.
యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగున�