రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు అందించడానికి, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రతియేటా ప్రభుత్వం ముందస్తుగా సాగు లెక్కలు చేపడుతుంది. ఈ వానకాలం సీజన్లో ఏ సర్వే నంబర్లో �
పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం సరికొత్త విధానానికి కృషి చేస్తున్నది. ఇప్పటికే సెగ్రిగేషన్ ( చెత్తనుంచి బయోగ్యాస్, రిసైక్లింగ్) షెడ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.
‘నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాం, ఎప్పటికప్పుడు వర్షాలపై తహసీల్దార్లతో సమీక్షిస్తున్నామని’ కలెక్టర్ జితేశ్ వీ పాట�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ఐటీని అనుసంధానించడంలో తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా ప్రశంసించారు. ఈ ఏడాది వానకాలం సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్లో కేంద్ర వ్య�
స్వరాష్ట్రంలో సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క అప్పులు ఇవ్వడం, వసూలు చేయడమే కాకుండా రైతులకు పలు రకాల సేవలు అందిస్తూనే ఇతర వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలు పొందుతున్నాయి. సైదాపూర్ మ�
ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు.
పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాల�
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలత�
వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానకాలంలో పంటలు పండించేందుకు.. విత్తనాలు విత్తే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. మృగశిర కార్తె తర్వాత వానలు కురువకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు ఇటీవల
ఒకటి కాదు.. రెండు కాదు.. పరాయి పాలనలో రైతులు ఆరు దశాబ్దాలు మోసానికి గురయ్యారు. ఆలి మెడలో పుస్తెలమ్మి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చారు. రోజుల తరబడి క్యూలైన్లో నిలబడి అరిగోస పడ్డరు. ఎండవేడికి గొంతెండిపోతే �
వానకాలం యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కడెం కింద 62,702 ఎకరాలు, ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు కింద 7,082, 897 చె�