ఈ వానకాలం సీజన్కు అవసరమైన ఎ రువులను అం దుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో �
ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని, ఎవరైనా కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏ
వానకాలం సాగు కోసం మెదక్ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో గోదామ్లను సందర్శించారు. రైతులకు పంపిణీ చేస్తున్న జ�
పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారం అందించే క్రమంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనుల వాడకం పెరిగింది. పంటల దిగుబడులు బాగా పెరిగి ఆహార భద్రత సమకూరినప్పటికీ, ఇలాంటి ఆహారం వల్ల ఎనిమిది రకాలైన ప్రమ�
రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం-సూర్యఘర్: ముఫ్తి బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్తు అందించేందుకు అవసరమైన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.75,021 కోట్లత�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కనకదుర్గ చిట్ఫండ్ బోర్డు తిప్పేసినట్లు తెలిసింది. ఆ చిట్ఫండ్ కార్యాలయం ఉన్న బిల్డింగ్కు టులెట్ బోర్డు సైతం పెట్టిన నిర్వాహకులు.. అసలు కార్యాలయం ఉం చుతున్నారా.
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్�
Uria | రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసంరైతు బారులు తీరకతప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని, ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసమూ గ�
అవసరం మేరకు ఎరువులను సరఫరా చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల నిల్వలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.