ర్షాకాలం పంటల సాగులో రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని గ్రామగ్రా�
భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి అధిక దిగుబడులు పొందాలని భారతీయ వ్యవసాయ వరి పరిశోధన స్ధానం సైంటిస్ట్ సీహెచ్ పద్మావతి రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగ
హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేలేరు మండల వ్యవసాయ అధికారి కవిత, టాస్క్ఫోర్స్ ఏడీఏ రాజ్కుమార్, ఏవో స�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంతో పాటు యాదాద్రి ట్రేడర్స్ షాపులను టాస్క్ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం విత్తన డీలర్స్ అందరితో రాయపోల్లోని రైతు వేదికలో
Scientist Rajashekar | రైతులు పంటలకు రసాయన ఎరువులను తక్కువ మోతాదులో వాడి ఖర్చులను తగ్గించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ కే రాజశేఖర్ తెలిపారు.
రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. రోహిణిలో విత్తనం విత్తుతే అధిక పంట దిగుబడి వస్తుంది అని రైతుల నమ్మకం. వారం రోజుల నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Fertilizer | రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు-అన్నదాతలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిచారు.
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు.
E POS Machines | ఇవాళ జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో డీలర్లకు జహీరాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ భిక్షపతి ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సూచిం�
Dealers Association | వరంగల్ జిల్లాలో ది ఫర్టిలైజర్స్ (Fertilizers) , పెస్టిసైడ్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Siddipeta | సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదా�