వానాకాలం పంటలకు రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు దుకాణాలలో సిద్ధంగా ఉండాలని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ పేర్కొన్నారు.
E POS Machines | ఇవాళ జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో డీలర్లకు జహీరాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ భిక్షపతి ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సూచిం�
Dealers Association | వరంగల్ జిల్లాలో ది ఫర్టిలైజర్స్ (Fertilizers) , పెస్టిసైడ్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Siddipeta | సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు నిత్యం ఉపయోగపడే గోడౌన్ శిథిలావస్ధకు చేరుకుంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామమైన మండలంలోని కడవేర్గు గ్రామంలో గత మూడు దశాబ్ధాలుగా రైతుల పంటలకు ఎరువులను అందించిన గోదా�
ఎరువుల సరఫరాలో ఏడాదిలోనే ఎంత తేడా?! ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది.
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సహకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బారులుదీరాల్సిన పరి�
Dava Vasantha | సకాలంలో ఎరువులు, నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. మార్పు రావాలి అంటే ఇదేనా �
Fertilizers | సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయరా?.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు (Farmers) ఇప్పడుపంటలకు నీళ్లు సరిగా రాక, కరెంటు సరిగా లేక, రైతు బంధు రాక, రుణమాఫీ కాక, అప్పులు పుట్టక, ఎ�
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. డిసెంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా, అలాగే వరుస నెల నవంబర్ నెలతో పోలిస్తే 4.4 శాతాన�