ఎరువుల సరఫరాలో ఏడాదిలోనే ఎంత తేడా?! ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్ హయాంలో రైతులు ఇలా వెళ్లి అలా ఎరువుల బస్తాలు తెచ్చుకొనేవారు. ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైంది.
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సహకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బారులుదీరాల్సిన పరి�
Dava Vasantha | సకాలంలో ఎరువులు, నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత మండిపడ్డారు. మార్పు రావాలి అంటే ఇదేనా �
Fertilizers | సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయరా?.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు (Farmers) ఇప్పడుపంటలకు నీళ్లు సరిగా రాక, కరెంటు సరిగా లేక, రైతు బంధు రాక, రుణమాఫీ కాక, అప్పులు పుట్టక, ఎ�
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. డిసెంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా, అలాగే వరుస నెల నవంబర్ నెలతో పోలిస్తే 4.4 శాతాన�
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆగమైన అన్నదాత నెత్తిన మరో పిడుగు పడబోతున్నది. కొత్త సంవత్సరం నుంచి డీఏపీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. 50 కిలోల బ్యాగుపై 300కుపైగా పెరుగుతుందని అధికారులు చెబుతుండగా, తమపై పెనుభ�
కాంగ్రెస్ ఏడాది పాలనలో సాగు ఆగమైంది.. రైతుల బతుకు దుర్భరమైంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకు అడుగడుగునా అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు.
యాసంగి పంటల సాగుకు డీఏపీ ఎరువుల కొరత తప్పదా? మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ వద్ద బఫర్ స్టాక్ నిండుకున్నదా? డీఏపీ సరఫరాపై ఎరువుల కంపెనీలు చేతులెత్తేశాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీటికి అవుననే సమాధానా
మార్క్ఫెడ్లో ఎరువుల విక్రయం గాడి తప్పింది. హెడ్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకొని కిందిస్థాయి సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నట్టు వరుసగా జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి.
ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహి�