ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంల�
Fertilizers | రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని తహసీల్దార్ జ్యోత్స్న, మాదారం ఎస్సై సౌజన్య, మండల వ్యవసాయాధికారి కే సుష్మ ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు.
70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా�
Fertilizers | ఎక్కువ మోతాదులో ఎరువులు వస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అపోహతో రైతులు మితిమీరిన ఎరువుల వాడకం చేస్తున్నారని తద్వారా పెట్టుబడుల భారం పెరిగి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు జగదేవ్పూర్ మండల వ్య�
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అదును చూసి యూరియా రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. సహకార సొసైటీల వద్ద ఒక రేటు అయితే.. డీలర్ల వద్ద మరో రేటు అమ్ముతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు ఎక్కువ రేటుక�
Collector Rahulraj | ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు.
Fertilizers | మెదక్ జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
“రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా.. వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయి. ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, ధరల పట్టికలను ప్రతి ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ప్రద�
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పెద్దలతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బ�
యూరియాకు నానో యూరియా లింక్ పెట్టారు. అరలీటర్ నానో యూరియా లిక్విడ్ బాటిల్ను కొంటేనే ఆధార్ కార్డుతో రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే గవిచర్ల గోదాంలో ఎరువు
రైతన్నలకు తిప్పలు మొదలయ్యాయి. ఆంధ్రా పాలకుల సమయంలో కనిపించిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నేటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతలు చుక్కలు చూస్తున్నారు. యూరియా కోసం పాడరాని పాట్ల�