మిల్లింగ్ చేసిన వెంటనే ఎఫ్సీఐకి బియ్యం అధికారులకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్ల మిల్లింగ్ ద్వారా వచ్చే బియ్యం మొత్తాన్ని ఎఫ్సీఐకి పంపించాలని అధికా�
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల�
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
గతం కంటే యాసంగిలో 44% అధికంగా ధాన్యం కొన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్కు ఎఫ్సీఐ గడువు 12 నెలలే తనిఖీల పేరిట 2 నెలలు మిల్లింగ్ బంద్ గడువు పెంచాలని కోరినా నాన్చుతున్న ఎఫ్సీఐ స్పందించకుంటే రాష్ట్రంపై 3 వే�
వరి పోరు ఉధృతం మండల పరిషత్లు, సింగిల్ విండోలు, రైతు వేదికల్లో సమావేశాలు ప్రతి గింజా కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి ధాన్యం గింజనూ క
గత యాసంగికి సంబంధించిన బియ్యం (సీఎంఆర్) సేకరణ గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రషీద్ఖాన్ స్మారక ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్సీ విజేతగా నిలిచింది. గోల్కోండ పూర్వ విద్యార్థుల క్రీడా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో గోల్కోండ ఎఫ�
సీఎంఆర్ సేకరణకు మోకాలడ్డుతున్న ఎఫ్సీఐ తాజా నిబంధనలతో యాసంగి ధాన్యం సేకరణలో మరింత జాప్యం ఉన్నట్టుండి ఫోర్టిఫైడ్ ఇవ్వాలనడంపై మిల్లర్ల ఆగ్రహం సీజన్ మధ్యలో నిబంధన పెడితే ఎలా అంటూ ప్రశ్నలు ఒక్కో మిల్ల�
కస్టమ్ మిల్లింగ్ రైస్లో సగం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని ఆంక్షలు లేదంటే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ అధికారుల బెదిరింపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మిల్లర్లు సాధ్యం కాదని ముందే చెప్పిన రాష్ట్�
ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ను సీజ్చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
పంజాబ్లో 98 శాతం కొనుగోలు తెలంగాణలో 40 శాతమే సేకరణ ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ వివక్ష బట్టబయలు వానకాలం కొనుగోళ్లపై గణాంకాలు విస్పష్టం దేశవ్యాప్తంగా 443.49 లక్షల టన్నుల కొనుగోళ్లు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్ప�
FCI | దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు మూలాధారమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)కు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నదా? పేదలకు సబ్సిడీ మీద ఆహార