రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది. జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్�
దేశ ప్రజల కడుపు నింపేందుకు అందుబాటు ధరల్లో, సరిపడా ఆహార ధాన్యాలు లభించేలా చూడటం కేంద్రం బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులెత్తేస్తున్నది.
రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు చెంప పెట్టులా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అధికార�
హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ధాన్యం వచ్చిన 24 గంటల్లో దించుకుని, ట్రక్ షీట్ అందజేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్తో �
జిల్లాలో యాసంగి 2021-22 బియ్యం ఎఫ్సీఐకి డెలివరీ, పౌర సరఫరాల సంస్థకు బాకీ బియ్యం డెలివరీ వెంటనే పూర్తి చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో జిల్లాలోని బాయిల్డ్
CMR | బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ �
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గోధుమ, గోధుమపిండి ధరలు పదేండ్ల గరిష్ఠానికి చేరాయి. బియ్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఇతర నిత్యావసరాలదీ అదే పరిస్థితి.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏశబోయిన గట్టయ్యకు వ్యవసాయం అంటే మక్కువ. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు.