కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) భారీ ఖర్చుతో నిర్మించనున్న 12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ర్టాలవి ల�
రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు చెందిన హమాలీలు పోరుబాటపట్టారు. దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ గిడ్డంగుల్లోని మేనేజర్ కార్యాలయాల ఎదుట శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా చేశారు.
FCI | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముద్దలా మారిన 10 లక్షల టన్నుల ధాన్యం కేంద్రం నిర్లక్ష్యం విలువ రూ.1,500 కోట్లపైనే నష్టాన్ని కేంద్రమే భరించాలని మిల్లర్ల డిమాండ్ హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం విషయంలో రాష్ర్టానికి చేయాల్సిన నష్ట�
సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గ�
మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరు బయట తడిసి ముద్దవుతున్నదని పౌరసరఫరాల�
అన్నదాతలతో బీజేపీ రాజకీయం సీఎమ్మార్ తీసుకోకుండా ఇబ్బందులు 23 రోజులుగా బియ్యం సేకరణ బంద్ రాష్ట్రంపై పడే భారం 22 వేల కోట్లు రైతు సంక్షేమాన్ని ఛిద్రం చేసేందుకు కుట్ర సీఎమ్మార్కు ఓకే చెప్పాకే మోదీ హైదరాబా�
స్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా Hచొరవ చూపాల్సి ఉందన్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధ
మిల్లర్లకు పౌరసరఫరాల సంస్థ హెచ్చరికలు జారీ గత యాసంగి సీఎమ్మార్కు ఈ నెలాఖరే గడువు హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మిల్లర్లు 2020-21 యాసంగికి సంబంధించి సీఎమ్మార్ ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన�