కేంద్ర మంత్రి గోయల్గారూ.. ఈ చిత్రాలు చూడండి. తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి ఇది. గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటివరకు తరలించకపోవడంతో జీరోస్పేస్కు చిరునామాలు ఇవి. జనగామ, కరీంనగర్, సిద్దిపేట, స
వరి ధాన్యం కొనబోమనడం దారుణం ఆహార భద్రత కల్పన నుంచి కేంద్రం తప్పుకున్నట్టే కేంద్రం మెడలు వంచేందుకు రైతుల పక్షాన నిలబడాలి ‘నమస్తే తెలంగాణ’తో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హైదరాబాద్, డిసెంబర్ 20 (న
గత ఏడాదితో పోల్చితే ఎక్కువ కేంద్రం ఓటీపీ నిబంధనతో పలు ఇబ్బందులు: మంత్రి గంగుల హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగు
Gangula Kamalaker | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు
బియ్యం సేకరణలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం గోదాములు ఖాళీ చేయండా ఎఫ్సీఐ కుట్రలు రైల్వే ట్రాక్లు ఉన్న గోదాములే కావాలంటూ సాకు నెలకు కావాల్సిన ర్యాక్లు 18.. ఇస్తున్నది నాలుగు అన్లోడింగ్ గోదాముల వద్ద వారాల
ప్రజా కవి కాళోజీ చెప్పినట్టు ‘అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఇంకొక చోట’ అన్నట్టుగా ఉంది నేడు మనదేశంలో పరిస్థితి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్ల నిండా ఆహారధాన్యాలు పేరుకుపోయాయి. అత్యవసరాల కోసం ఎఫ్సీఐ �
గోదాముల ముందు 720 లారీల పడిగాపులు 11 జిల్లాల్లో వారం రోజులుగా ఇదే పరిస్థితి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని(సీఎమ
ప్రణాళిక కాదు.. ఇది పక్కా కుట్ర గోదాములు ఖాళీ చేయరు.. అదనపు గోదాములు తీసుకోరు అదేమంటే గోదాములు ఫుల్గా ఉన్నాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తారు అదనపు గోడౌన్లు తీసుకొనేందుకూ ససేమిరా వ్యాగన్లతో తరలించకు
గతంలో నేరుగా సేకరించిన ఎఫ్సీఐ మిల్ లెవీ ద్వారా మిల్లర్లతో కలిసి సేకరణ ఇప్పుడు కొనుగోళ్ల బాధ్యత నుంచి దూరం రా, బాయిల్డ్ పద్ధతి తీసుకొచ్చిందే కేంద్రం పాత విధానానికి పెరుగుతున్న డిమాండ్లు 2014కు ముందు.. రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
Gutta Sukender reddy | రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని