గోదాములు లేవంటూ లారీల నిలిపివేత ప్రకృతి వైపరీత్యాలతో బస్తాలు తడిస్తే వాహనాలు వెనక్కి పంపుతున్నారు మంత్రి హరీశ్రావుకు మిల్లర్ల ఫిర్యాదు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేం�
మరో 20 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్సీఐ అంగీకారం గత యాసంగిపై తొలగిన ప్రతిష్ఠంభన ఊపిరిపీల్చుకొన్న మిల్లర్లు.. రేపటి నుంచి మళ్లీ మిల్లింగ్ హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మంత్రాంగ�
కేంద్రం దొడ్డు ధాన్యం కొనబోమంటున్నది ఎంత మేర కొంటారో చెప్పాలని అడిగినం కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో దొడ్డు ధాన్�
ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని సేకరించండి విదేశాలకు ఎగుమతినీ పరిశీలించండి పుష్కలంగా నీటితో పెరిగిన సాగు ధైర్యంగా సాగుచేస్తున్న తెలంగాణ రైతు కేంద్రమంత్రి గోయల్తో కేసీఆర్ పంటమార్పిడిపై పరిశీలించాలన్న క�
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
ఎఫ్సీఐ చైర్మన్కు మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి యాసంగిలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదు తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్ కాకుం
తేల్చిచెప్పిన ఎఫ్సీఐ జీఎం దీపక్శర్మ కర్ణాటక, తమిళనాడు, కేరళలో తగ్గిన వాడకం, పెరిగిన ఉత్పత్తి దేశంలో భారీగా దొడ్డు బియ్యం నిల్వలు వానకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం: మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్�
‘సీఎంఆర్’ నిల్వకు స్థలం కేటాయించాలి | కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేందుకు.. డిమాండ్కు అనుగుణంగా నిల్వ కోసం స్థలం కేటాయించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్
సీఎంఆర్ స్వీకరణకు ఎఫ్సీఐ తిరకాసు.. స్టోరేజీ లేదంటూ బియ్యం నిరాకరణ గోడౌన్ల ముందు లారీల బారులు.. వారం రోజులుగా రోడ్లపై పడిగాపులు తర్వాత గడువు ముగిసిందంటూ కోతలు.. పౌరసరఫరాల సంస్థకు నష్టాలు హైదరాబాద్, జూలై
ఈ సారి 1.32 కోట్ల టన్నుల ధాన్యం కొంటాం ఈ ఘనత సీఎం కేసీఆర్దే మంత్రి గంగుల మలాకర్ కరీంనగర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): దేశంలో ఎఫ్సీఐ సేకరించే ధాన్యంలో 56 శాతం తెలంగాణదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
రైస్మిల్లర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్ ప్రభాకర్రావు కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 31 : రాష్ట్రంలో సేకరించి న ధాన్యాన్ని నాణ్య త లేదని నిరాకరి స్తూ ఫుడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) అ