సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మీరు మార్కెట్లో కానీ.. వెజ్ టబుల్ మాల్స్ లో గానీ టమోటాలు కొంటున్నారా ? కేజీ 10-30 రూపాయల వరకు ఉంటోంది కదా. కానీ కోయంబత్తూరులో మాత్రం కేజీ 3 రూపాయలే . ఇది కష్టించి పండించిన రైతు ఆవేదన. లక్ష రూపాయల పెట్టుబడి పెడ�
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నార�
ధాన్యం కొనుగోలు | కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
పంజాబ్లో రైతుల దాడిచండీగఢ్, మార్చి 27: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పంజాబ్లోని ముక్తసర్ జిల్లా మలోట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదారు. ఆయన దుస్తులను చించేశారు. శనివారం మీ�
రైతుల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపినం నాడు 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప ఈ యాసంగిలో 62 లక్షల ఎకరాలపైనే ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా సక్సెస్? అతిత్వరలో పెన్షన్ అర్హత వయస్సు తగ్గింపు తాగునీటి సమస్యకు భరతవాక్�