మా ధాన్యం కొంటరా? కొనరా? రాష్ట్రమంతా హోరెత్తిన నిరసనలు శవయాత్ర, దిష్టిబొమ్మల దహనాలు నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు హైదరాబాద్, డిసెంబర్ 20 (న�
ధాన్యంపై ఎన్నికల ముందు యాగీ అవి ముగిశాక గప్చుప్ ఢిల్లీలో మంత్రుల విశ్వ ప్రయత్నాలు ఇల్లు కదలని రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ధాన్యం కొనుగోళ్లపై య�
చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు క
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�
Madhya Pradesh | తాను కష్టపడి పండించిన వెల్లుల్లికి సరైన ధర లభించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. మార్కెట్లోనే దానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మందసౌర్ మండిలో చోటు చేసుకుంది.
ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగి
ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్�
నిజాంపేట,డిసెంబర్17:ఇతర పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సతీశ్ అన్నారు.శుక్రవారం మండలంలోని కల్వకుంటలో ఆయన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిం
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుకు అడుగులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యాన శాఖ సిద్ధం ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 50వేల ఎకరాల్లో సాగు ప�
భావ సారూప్యతగల పార్టీలతో కలిసి పోరాటం త్వరలోనే వివిధ పార్టీలతో సీఎం కేసీఆర్ సమావేశం! రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడి త్వరలో యాసంగి రైతుబంధు హైదరాబాద్, డిసెంబర్ 13 (నమ�