రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చే
రువుల దుకాణం డీలర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి డీలర
ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేవు సంచులు, టార్పాలిన్ల కొరత లేదు సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ 1800 425 00333 తుఫాన్ వేళ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికి 11 లక్షల టన్నులు కొన్నాం అధికారులతో మంత్రి గంగ
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
చిన్నకోడూరు, మే 11 : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో రైతులకు స్పింక్లర్ పరికరాలను ఎంపీపీ మాణిక్యరెడ్�
మండలానికి ఒక సీహెచ్సీ ఏర్పాటు మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు 25 శాతం సబ్సిడీతో రుణం సౌకర్యం చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే �
నారాయణపేట : నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకు�
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆర్మూర్, మే 8 : పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో మాట తప్పిన ఎంపీ అర్వింద్కు నిరసనలు సెగ తప్పట్లేదు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ వైఖరిని నిరసిస్తూ గత నెలలో న�
భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా,మే 8 : రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని �
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల