Narendra Sing Tomar: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
Telangana | పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాల
యాసంగి బియ్యం కొనబోమన్న కేంద్రం ఎదురుచూస్తున్నా ఫలితం శూన్యం ఇప్పటికే మొదలైన యాసంగి సీజన్ ఇతర పంటలపై దృష్టి పెట్టాల్సిందే ఆలస్యం చేస్తే కాలం ముగిసే ప్రమాదం సాగుపై సందేహాలకు ఏఈవోలకు ఫోన్ కేంద్రం.. యాస�
న్యూఢిల్లీ: అన్నదాతలు తమ ప్లాన్ మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ను ముట్టడి చేసేందుకు ప్లాన్ చేసిన మార్చింగ్�
వేంసూరు: ఐకేపీ, సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సొసైటీ ఛైర్మన్లకు సూచించారు. శుక్రవారం మం�
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్�
సంప్రదాయ సాగు వదిలి ‘ప్రత్యామ్నాయం’ వైపు సరికొత్త బాటలో రైతన్న పయనం పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ 15-20 ఏళ్ల లోపు మంచి దిగుబడి ఒక్కో మొక్కకు రూ.2 లక్షలు ధర వచ్చే అవకాశం పంటల మార్పిడిలో ఆదర్శంగా శ్రీనివాసరా
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి సంగెం ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి సంగెం, నవంబర్ 23: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎంపీపీ కళ�
రాయపర్తి/పర్వతగిరి, నవంబర్ 23: పశుపోషణతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు. జింకురాంతండాలో మంగళవారం స్థానిక నందీశ్వర గోశాల న
ఊట్కూర్, నవంబర్23: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాసంగి వరి సాగు చేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల రైతు వేదిక �
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం