శామీర్పేట : జాయింట్ సర్వేకు రైతులంతా సహకరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ కోరారు. మూడు చింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్వే, నక్ష ఏర్పాటు విషయంపై మంగళవారం గ్రామ రైతులు, ప
విక్రయానికి సిద్ధంగా ఉన్న 400 కేజీలురాచకొండ పోలీసులు దాడి.. అరెస్ట్రూ.20లక్షల విలువ చేసే పంట స్వాధీనంకందుకూరు : తెలిసినవారి మాటలు నమ్మి.. భారీగా డబ్బు సంపాదించవచ్చునని అత్యాశకు పోయి నిషేధిత పంటను సాగుచేసిన
హైదరాబాద్: పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వ
కేంద్రానికి మేఘాలయ గవర్నర్ విజ్ఞప్తి బాఘ్పట్ (యూపీ): నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనోద్యమం చేస్తున్న అన్నదాతల పట్ల వైఖరి మార్చుకోవాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన
రైతుల నుంచి నేరుగా సేకరణ 13 జిల్లాల్లో 2 వేల టన్నులు లక్ష్యం ఢిల్లీ సహా వివిధ రాష్ర్టాలకు పంపిణీ విదేశాలకు ఎగుమతి అవకాశాలు పరిశీలన హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు సెర్ప్ అండగా నిలుస
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..
కొనసాగుతున్న అన్నదాతల నిరసన హైవేల దిగ్బంధం.. టోల్ప్లాజాల ముట్టడి సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 6: కేంద్ర ప్రభుత్�
న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనోద్యమం శనివారంతో వంద రోజులు పూర్తిచేసుకోనున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని �