పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �
Minister koppula | రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. నష్టాల్లో నడిచిన సహకార బ్యాంకులు లాభాల బాట పట్టించేందుకు పాలకవర్గం చేసిన కృషి గణనీయమైందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గత పదిహేడేండ్లలో మొదటిసారి దేశ వ్యవసాయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.9 శాతానికి చేరుకున్నది. ఇది ఆశాజనకమైన అభివృద్ధిగా 2020-21 ఆర్థిక సర్వే తెలియజేసింది. దేశంలో వ్యవసాయం ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నఅతిపెద్ద
చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయ�
Horticulture University | రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు,
పత్రికకు మొదటి ప్రాధాన్యం రైతు సమస్యలే మరే అంశమైనా అన్నదాతల తర్వాతే ప్రకటనల పేజీకీ.. ఫస్ట్ పేజీకి తేడా తెలియని పీసీసీ చీఫ్ హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘నిన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రా
పంటల మార్పు దిశగా రైతులు ఈ ఏడాది భారీగా ఇతర పంటల సాగు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో వరికి బదులుగా ఇతర పంటల సాగువ�
Minister Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులపై పగ పట్టిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వడ్లు కొనమని అడిగితే.. తెలంగాణ మంత్రులను, ఎంపీల
హరిద్వార్: దేశంలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారార్థం పతంజలి ఆయుర్వేద్ ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ‘నవ హరిత క్రాంతి-ఓ వ్యవసాయ విజన్’ పేరుతో ఆవిష్కరించిన పుస్తకంలో ఈ పరిష్కారాలను స
కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతుల జాబితాలో పొరపాట్లు సరిచేసేందుకు మంగళవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో భూ నిర్వాసితులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అదనపు కలెక్ట
Telangana | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు