ఒకేరోజు 1.20 లక్షల బస్తాలు రాకనేటి నుంచి 3 రోజులపాటు కొనుగోళ్లు బంద్ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్కరోజే దాదాపు 1.20 లక్షల బస్తాల మిర్చి విక్రయానికి �
నల్లగొండ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ �
జయశంకర్ భూపాలపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని గణపురం మండలంలోని బుద్దారం, కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్ర�
గతేడాది అన్ని విభాగాల్లో లక్ష్యాన్ని మించి పనులు అంటువ్యాధులు ప్రబలకుండా టీకాలు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాలు కృత్రిమ గర్భదారణలో దేశంలోనే టాప్ పశు పోషణపై రైతులకు అవగాహన సదస్సులు హైదరాబాద్, ఏప�
రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మేలైన పంటల సాగు, మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పించడంలో రైతుబంధు కో ఆర్డినేటర్లది కీలకపాత్ర అని రైతుబంధు సమితి రాష్ట్ర చై�
కేంద్రానికి మారెడ్డి లేఖహైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా గన్నీ సంచుల సేకరణ ధరను పెంచాలని కోరు తూ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కేంద్ర పౌరసర�
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
నారాయణపేట : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాగనూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
ప్రభుత్వ సబ్సిడీతో నిర్మాణం వినియోగంలోకి వస్తున్న కల్లాలు ఆసక్తిచూపుతున్న మిగతా రైతులు సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు ఎంత అవసరమో.. క
పరిహారం అందేలా చూస్తా | అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయల�
మహబూబాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలంటూ శ్రీ ప్లవనామ ఉగాది శుభ�