నల్ల జెండా| కేంద్రప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న
హైదరాబాద్ ,మే 23: ఈస్ట్- వెస్ట్ సీడ్ ఇండియా నుంచి ప్రవేశపెట్టిన అధిక దిగుబడుల మిర్చి హైబ్రిడ్ రకమైన లావా, వైరస్లను తట్టుకునే శక్తి గల లక్షణాలతో ఉత్పత్తి వ్యయం తగ్గించడంపై సానుకూల ప్రభావం కనబర్చగలుగుతోంది. �
ప్రస్తుత మార్కెట్ ధరల్లో తేడా లేదు ఇకముందూ రూ.1200కే బస్తా న్యూఢిల్లీ, మే 19: డీఏపీ ఎరువుల మీద రాయితీని కేంద్రప్రభుత్వం 140% పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.500 రాయితీని రూ.1200 చేసింది. అంటే కొత్తగా రూ.700 రాయితీని పెంచింద�
రైతులు | దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అకాల వర్షంతో
ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి | ధాన్యం తడిసిందని రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.
సంయుక్త కిసాన్ మోర్చా న్యూఢిల్లీ, మే 15: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలు మొదలై ఈనెల 26 నాటికి ఆరు నెలలు కానున్న నే
ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి �
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
రైతుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు ఇప్పటివరకు 9 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలును పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుకు ఎలాంటి �
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేం�