హైదరాబాద్ : రాష్ట్ర మంతటా రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
అలాగే ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రైతు బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఎక్కడికక్కడ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, డప్పుచప్పుళ్లతో ఊరేగింపుల తీస్తూ.. రైతు బాంధవుడికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లాలో..
వనపర్తి జిల్లాలో..